జాతీయ వార్తలు

మోదీ వచ్చాక దేశంలో భారీగా పెట్టుబడులు : జైట్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టనున్న ‘అంకుర భారత్‌’ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ పథకం ముఖ్యాంశాలను అరుణ్ జైట్లీ వివరించారు. ప్రధానిగా నరేంద్రమోదీ వచ్చాక దేశంలో భారీగా పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ‘అంకుర భారత్‌’కార్యక్రమాన్ని సాయంత్రం ప్రధాని మోదీ ప్రారంభిస్తారని జైట్లీ తెలిపారు.