జాతీయ వార్తలు

సజావుగా సమావేశాలు:మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: విపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలను చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఆయన పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నాణ్యమైన చర్చలు జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యలపై కూలంకషంగా చర్చిస్తే ప్రజా సంక్షేమం చేకూరుతుందని అన్నారు. సభ సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని కోరారు.