జాతీయ వార్తలు

అభివృద్ధి మంత్రమే ఎజెండా : మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోక్రాజార్ : ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ అస్సాంలో పర్యటిస్తున్నారు. కోక్రాజార్ జిల్లాలో ఆయన బహిరంగసభలో పాల్గొన్నారు. అభివృద్ధి మంత్రమే తమ ఎజెండా అన్నారు. వచ్చే ఏప్రిల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ కోక్రాజార్ నుంచి ప్రచారాన్ని మొదలుపెట్టారు.