జాతీయ వార్తలు

సెలవులు వృధా చేయొద్దు: మోది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి:సెలవుల్లో సమయాన్ని వృధా చేయవద్దని, ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలని లేదా తెలుసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ విద్యార్థులకు సూచించారు. మన్‌కీబాత్ కార్యక్రమంలో భాగంగా ఆయన రేడియోలో ప్రసంగించారు. టి-20 క్రికెట్‌లో పాకిస్తాన్‌పై భారత్ గెలవడం ఆనందాన్నిచ్చిందన్న ఆయన సెమీస్‌లో ఆస్ట్రేలియాపై నెగ్గాలని ఆకాంక్షించారు. దేశంలో ఫుట్‌బాల్ క్రీడ బాగా వెనకబడిందని, ఆ ఆట అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని అన్నారు.