జాతీయ వార్తలు
యుపిలో గెలుపే ధ్యేయం కావాలి: మోదీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 13 June 2016
అలహాబాద్: వచ్చే ఏడాది జరిగే యుపి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకునేలా పార్టీ ఎంపీలు, నాయకులు వ్యూహాత్మకంగా పనిచేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇక్కడ జరుగుతున్న బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో సోమవారం ఆయన మాట్లాడుతూ, పార్టీని ఇబ్బందులపాలు చేసేలా నేతలెవరూ వ్యవహరించరాదని, ప్రజలను ఆకట్టుకునేందుకు కష్టించి పనిచేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. యుపిని అభివృద్ధి చేస్తామన్న విశ్వాసాన్ని ప్రజల్లో కలిగించాలన్నారు.