జాతీయ వార్తలు
9/11 మృతులకు ప్రధానమంత్రి మోదీ నివాళి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 11 September 2016
దిల్లీ: అమెరికాలోని న్యూయార్క్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో (9/11) మృతులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులర్పించారు. ‘వరల్డ్ ట్రేడ్ సెంటర్పై ఉగ్రదాడి ఒకటైతే, 1893వ సంవత్సరంలో స్వామి వివేకానంద చికాగాలో చరిత్రాత్మకమైన ప్రసంగం చేసి ఎంతో మంది హృదయాలను గెలుచుకున్న రోజు మరోటి’ అని మోదీ గుర్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్వీట్ల ద్వారా తెలియజేశారు.