జాతీయ వార్తలు

ఉగ్రవాదంపై పోరు: మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ :కెనడా, భారత్‌ రెండు దేశాలు కలిసి ఉగ్రవాదంపై పోరాడాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోతో ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక చర్చల అనంతరం ఇరువురు నేతలు సంయుక్త మీడియా కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. తమ దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాంతీయ సమగ్రతను సవాలు చేసే వారిని ఏమాత్రం సహించబోమని మోదీ నొక్కి చెప్పారు. ఈ సమావేశంలో రెండు గంటల పాటు జరిగిన మోదీ, ట్రూడో సమావేశంలో ఎనర్జీ కో-ఆపరేషన్‌ సహా ఆరు ఒప్పందాలపై సంతకాలు చేశారు