జాతీయ వార్తలు

కార్గిల్‌ అమరవీరులకు మోదీ నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: దేశ రక్షణ కోసం చివరి శ్వాస వరకూ పోరాడిన సైనికులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్గిల్‌ విజయ్‌ దివస్‌ను పురస్కరించుకుని అమరవీరులకు ట్విట్టర్‌ వేదికగా నివాళులర్పించారు. 1999 మేలో భారత్‌లో పాక్‌ సైనికులు చొరబడేందుకు ప్రయత్నించడంతో ఇరు దేశాల మధ్య కార్గిల్‌ యుద్ధం జరిగింది.