అంతర్జాతీయం

భారత్‌, వియత్నాం మధ్య 12 ఒప్పందాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వియత్నాం: భారత ప్రధాని నరేంద్రమోదీ వియత్నాం పర్యటన సందర్భంగా హనోయ్‌లో ఆ దేశ ప్రధానితో జరిపిన ద్వైపాక్షిక చర్చల్లో కీలక ఒప్పందాలు కుదిరాయి. భారత్‌-వియత్నాం మధ్య 12 ఒప్పందాలపై అధికారులు సంతకాలు చేశారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ, తెలిపారు. రక్షణ, భద్రత రంగాల్లో ఒప్పందాలు సంతోషకరమని, ఒప్పందాల వల్ల ఇరు దేశాల ఆర్థికాభివృద్ధికి అవకాశముందన్నారు. శుక్రవారం అర్థరాత్రి వియత్నాం చేరుకున్న ప్రధాని మోదీకి వియత్నాం నేతలు ఘనస్వాగతం పలికారు. ప్రెసిడెన్షియల్‌ ప్యాలెస్‌లో భద్రతా దళాల నుంచి మోదీ గౌరవ వందనం స్వీకరించారు. వియత్నాం అమరవీరులకు మోదీ నివాళులర్పించారు.