జాతీయ వార్తలు

బిహార్ కోర్టులో మోదీపై ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా: ఇటీవల యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని అవమానపరిచారని బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లా కోర్టులో ప్రకాష్‌కుమార్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. జాతీయ పతాకాన్ని మడిచి పెట్టడమే కాకుండా, దాంతో మోదీ ముఖం తుడుచుకున్నారని అంతర్జాలంలో వచ్చిన ఫొటోలను పిటిషన్‌దారు కోర్టుకు సాక్ష్యాలుగా సమర్పించారు. ఈ పిటిషన్‌పై జూలై 16న విచారణ జరుగుతుందని న్యాయమూర్తి ప్రకటించారు.