అంతర్జాతీయం

ఆఫ్గాన్‌తో చెరిగిపోని మైత్రీబంధం : మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబూల్:ఆఫ్గానిస్తాన్‌తో మైత్రీబంధం విడదీయలేనిదని, ఇరుదేశాలమధ్య సంబంధాల్లో సంధ్యాసమయం ఉండదని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. తన ఐదురోజుల విదేశీ పర్యటనలో భాగంగా మోదీ శనివారం ఆఫ్గానిస్తాన్ చేరుకున్నారు. మరో మిత్రదేశం ఇరాన్‌కు దగ్గరగా ఉండే ఆఫ్గాన్ నగరం హీరత్‌లో భారత్ సహకారంతో నిర్మించిన డ్యామ్‌ను ఆయన ప్రారంభించారు. 1700 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ డ్యామ్‌కు గతంలో సల్మా అని పిలిచేవారు. కాగా ఇవాళ్టినుంచి దీనికి ‘ఇండో-ఆఫ్గాన్ ఫ్రెడ్‌షిప్ డ్యామ్’గా పిలుస్తారు. ఆఫ్గాన్ నుంచి ఖతార్, స్విట్జర్లాండ్, అమెరికా, మెక్సికో దేశాల్లో మోదీ పర్యటించనున్నారు.