జాతీయ వార్తలు

కాశ్మీర్ సి.ఎం.గా మెహబూబా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ సి.ఎం. ముఫ్తీ మొహమ్మద్ సరుూద్ మరణించటంతో ఆయన కుమార్తె మెహబూబా ముఫ్తీ ఈ రోజు సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కాశ్మీర్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఆమె బాధ్యతలు చేపట్టబోతున్నారు. గత ఏడాది జరిగిన కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, పిడిపి కూటమి విజయం సాధించడంతో ముఫ్తీ సి.ఎం.గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయన రాజకీయ వారసురాలిగా మెహబూబాను పిడిపి ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.