ఆంధ్రప్రదేశ్‌

తల్లి బిడ్డల పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని సెంట్రల్ ఆసుపత్రిలో తల్లి బిడ్డల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన తల్లిబిడ్డల ప్రత్యేక విభాగాన్నిసీఎం ప్రారంభించారు. అలాగే 102 కాల్ సెంటర్, ఎన్టీఆర్‌ వైద్య పరీక్ష, టెలీ రేడియాలజీ పథకాలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించించారు.