రాష్ట్రీయం

ఎంపీల కోసం ఎలక్ట్రిక్‌ బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ : ఢిల్లీలో నానాటికీ అధికమవుతున్న పర్యావరణ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంపీల కోసం కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రిక్‌ బస్సులను ఏర్పాటుచేసింది. ఈ బస్సులను పార్లమెంటు ఆవరణలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు.