ఆంధ్రప్రదేశ్‌

పోరాటానికి టిడిపి ఎంపీల విరామం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఎపికి ప్రత్యేకహోదా కోసం పార్లమెంటులో తాము చేస్తున్న పోరాటాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నట్లు టిడిపి ఎంపీలు తెలిపారు. కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, అనంతకుమార్ ఇచ్చిన హామీలను దృష్టిలో పెట్టుకుని తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. వారం లోగా తమ డిమాండ్‌ను నెరవేర్చకుంటే మళ్లీ పోరాటం ప్రారంభిస్తామన్నారు. పదవులను వదులుకునేందుకైనా సిద్ధమేనని, తమ ఆందోళనకు ఇతర పార్టీల ఎంపీలు సైతం మద్దతు ఇస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఎలాంటి చిత్తశుద్ధి లేదన్నారు.