ఆంధ్రప్రదేశ్‌

2వ రోజుకు చేరిన ముద్రగడ దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: కాపులను బిసి జాబితాలో చేర్చాలన్న డిమాండ్‌తో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ఆయన భార్య పద్మావతి కిర్లంపూడిలోని తమ ఇంట్లో ప్రారంభించిన ఆమరణ దీక్ష శనివారం రెండో రోజుకు చేరింది. ప్రతి మూడు గంటలకోసారి వైద్యులు వీరికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. చక్కెర నిల్వలు పడిపోయాయని, ఫలితంగా కొంత నీరసం వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ప్రభుత్వ ప్రతినిధిగా ఎమ్మెల్సీ బి.్భస్కర రామారావు శుక్రవారం రాత్రి ముద్రగడతో చర్చలు జరిపారు. ముద్రగడ చెప్పిన అంశాలను సి.ఎం. చంద్రబాబుకు నివేదిస్తామని రామారావు తెలిపారు.