ఆంధ్రప్రదేశ్
రేపు కిర్లంపూడికి వైకాపా బృందం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 7 February 2016
హైదరాబాద్-కాపులకు బిసి రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఆమరణదీక్ష చేపట్టిన మాజీమంత్రి ముద్రగడ పద్మనాభంకు సంఘీభావం తెలిపేందుకు వైకాపా సీనియర్ నేతలు కిర్లంపూడి వెళ్లనున్నారు. వైకాపా బృందంలో బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతోపాటు మరికొందరు కాపునేతలు ఉంటారు.