ఆంధ్రప్రదేశ్‌

ఈ రోజు సాయంత్రం నుంచి ముద్రగడ దీక్ష?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: కాపులకు రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు మీడియా సమావేశంలో తన కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తారని తెలిసింది. అనంతరం ఆయన నాలుగు గంటలకు ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభిస్తారని సమాచారం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు మధ్యాహ్నంలోగా కాపులకు రిజర్వేషన్లపై జివో జారీ చేయాలని ఆయన డెడ్‌లైన్ విధించిన సంగతి తెలిసిందే. గంటల్లో జివో ఇవ్వడం అసాధ్యం కనుక ఆయన నిరాహారదీక్ష ప్రారంభించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.