ఆంధ్రప్రదేశ్
వైద్యచికిత్సకు ముద్రగడ అంగీకారం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 15 June 2016
రాజమండ్రి: రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో ఆమరణ దీక్ష చేస్తున్న కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం వైద్య చికిత్స తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేశారని, తనకు ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు ఆయన అంగీకరించారని బిజెపి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బుధవారం సాయంత్రం తెలిపారు. ప్రభుత్వానికి, కాపు నేతలకు మధ్య జరిగిన చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయన్నారు. ప్రభుత్వ ప్రతిపాదనలను ముద్రగడ ముందు ఉంచామన్నారు.