ఆంధ్రప్రదేశ్‌

చట్టసభల నిర్వహణపై కేంద్ర మంత్రి వెంకయ్య ఆవేదన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తణుకు : చట్టసభలు విమర్శలకు వేదికలవుతున్నాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం ఆయన పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ సభ జరిగే సమయం కంటే వాయిదా సమయమే ఎక్కువవుతోందని తెలిపారు.