జాతీయ వార్తలు

ప్రపంచ తయారీరంగ కేంద్రంగా భారత్ :మోది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబై:ప్రపంచంలోనే తయారీరంగ కేంద్రంగా భారత్ తయారవ్వాలని ప్రధఆని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. దేశ జనాభాలో 65శాతం మంది యువతేనని, అందువల్ల దూకుడుగా పనిచేస్తే ఆ లక్ష్యం సాధించడం కష్టం కాదని ఆయన అన్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మేకిన్ ఇండియా వారోత్సవాలను ప్రారంభించడంపట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.