జాతీయ వార్తలు

వరద నీటిలోనే ముంబయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ముంబయి మహానగరం వరద నీటిలోనే ఉన్నది. గడిచిన 24 గంటల్లో 20 సెంమీ వర్షపాతం నమోదు అయింది. మరోవైపు రైల్వేట్రాక్‌పై వర్షం నీరు నిలిచిపోవటంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఎన్డీఆర్‌ఎఫ్, పోలీస్, ఫైర్ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.