జాతీయ వార్తలు

రైలు ఢీకొని నలుగురు గ్యాంగ్‌మెన్లు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి : నగరంలోని కుర్లా -విద్యా విహార్ స్టేషన్ల మధ్య శుక్రవారం వేకువజామున ఓ లోకల్ రైలు దూసుకుపోవడంతో పట్టాలపై మరమ్మతులు చేస్తున్న నలుగురు గ్యాంగ్‌మెన్లు అక్కడికక్కడే మరణించారు. తెల్లవారుజామున చీకటిగా ఉండటంతో రైలు రావడాన్ని గ్యాంగ్‌మెన్లు గమనించి ఉండకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.