జాతీయ వార్తలు

విద్యార్థుల ఎదుట హెచ్‌ఎం దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న ఓ ప్రధానోపాధ్యాయుడ్ని ఆరుగురు దుండగులు హతమార్చారు. అగ్రహార్ దసరహల్లీ ఉపనగర్‌లోని హవానూర్ పబ్లిక్ స్కూలులో ఈ ఘటన చోటుచేసుకుంది. పాఠశాలకు సంబంధించిన భూవివాదాలే కారణమని వెల్లడైంది. అరవై ఏళ్ల ప్రధానోపాధ్యాయుడు రంగనాథ్ ఈ హత్యకు గురయ్యారు.