రాష్ట్రీయం

అదృశ్యమైన బాలిక దారుణహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* కుటుంబ కలహాలతో మేనమామ ఘాతుకం
విశాఖ జిల్లా దేవరాపల్లి మండలంలో అదృశ్యమైన ఏడేళ్ల బాలిక దారుణహత్యకు గురయింది. దేవరాపల్లికి చెందిన ఏడేళ్ల బాలిక వేపాడ దివ్య రెండురోజుల క్రితం అపహరణకు గురయింది. గురువారం బాలిక మృతదేహం ఊరికి దూరంగా క్వారీలో బయటపడింది. బాలిక గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. కుటుంబ కలహాలతో బాలిక మేనమామ గుణశేఖర్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో వెల్లడయింది.