జాతీయ వార్తలు

ఢిల్లీలో పట్టపగలు మహిళ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ : దేశ రాజధానిలో మంగళవారం పట్టపగలు అందరూ చూస్తుండగానే ఓ మహిళను 34 ఏళ్ల సురేందర్ 22 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు.ఈ ఘటన ఉత్తర ఢిల్లీలో ఉదయం చోటుచేసుకుంది. కరుణ (21) టీచర్‌గా పనిచేసేది. సురేందర్ ఆమెను వేధిస్తుండేవాడు. సురేందర్‌కు ఇంతకుముందే పెళ్లయిందని, భార్య నుంచి విడాకుల కోసం కోర్టుకు వెళ్లగా కేసు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. అతడు వేధిస్తున్న విషయమై కరుణ కుటుంబ సభ్యులు ఐదు నెలల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదు.