ఆంధ్రప్రదేశ్‌

నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కుమార్తెపై హత్య కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు : నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కుమార్తె సుజలతో పాటు మరో ఇద్దరిపై హత్యకేసు నమోదయ్యింది. నంది అకాడమీలో పీఆర్వోగా పనిచేసిన సుమంత్ హత్య కేసులో ఎంపీ కూతురిని అరెస్ట్ చేయాలని పలు ప్రజాసంఘాలు డిమాండ్ చేశారు. సుజల సూచన మేరకు మురళి, షఫీ అలీ అనే ఇద్దరు సుమంత్‌ను దారుణంగా కొట్టి చంపినట్లు మృతుడి బంధువులు ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై హత్యకేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.