తెలంగాణ

కేసీఆర్.. ఖాసీం రజ్వీ వారసుడు! : నాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ఖాసీం రజ్వీ వారసుడుగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నాయకుడు నాగం జనార్దన్రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీకి ఎదురుగా ఉన్న సర్దార్ వల్లబాయి పటేల్ విగ్రహానికి శనివారం నాగం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న నాగం జనార్దన్రెడ్డి మాట్లాడుతూ, ఖాసీం రజ్వీ వారసులకు భయపడి తెలంగాణ విమోచన దినం అధికారంగా నిర్వహించడం లేదని కేసీఆర్పై మండిపడ్డారు.