తెలంగాణ

లీకేజీ నేరాన్ని దళార్లపై నెట్టేస్తారా?: నాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2 పేపర్ లీకేజీలో నేరమంతా బ్రోకర్లపై నెట్టివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బిజెపి నేత నాగం జనార్ధనరెడ్డి ఆరోపించారు. లీకేజీకి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఎంసెట్ కన్వీనర్‌పైనా కేసు పెట్టి వెంటనే అరెస్టు చేయాలన్నారు. సంబంధిత మంత్రులను క్యాబినెట్ నుంచి బర్త్ఫ్ చేయాలన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ చేతగాని తనం వల్లే నేడు విద్యార్థులు మరోసారి ఎంసెట్‌కు సిద్ధం కావాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.