నల్గొండ

గోడ కూలి వద్ధురాలు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోత్కూరు, సెప్టెంబర్ 23: మండలంలోని ఫొడ్డుగూడెం గ్రామానికి చెందిన సప్పిడి మణెమ్మ (85) గురువారం రాత్రి ఇంటి గోడ కూలి మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రోజువారి మాదిరిగా భోజనం చేసిన తర్వాత రాత్రి నిద్రపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాని ఇంటి గోడలు నాని ఆమె మీద పడడంతో అక్కడికక్కడే మృతి చెందిది. ఆమె కొడుకు ఉన్నప్పటికి ఒంటరిగానే ఉంటుందని తెలిపారు.