ఆంధ్రప్రదేశ్‌

వైభవంగా నంది నాటకోత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి ‌: నంది నాటకోత్సవాలు తిరుపతిలో సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి.ఆంధ్రప్రదేశ్‌ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈ ఉత్సవాలను ప్రారంభించారు. మహతి కళాక్షేత్రం వేదికగా పదిరోజుల పాటు ఈ నాటకోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీలు శివప్రసాద్‌, మురళీమోహన్‌, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ, ఎమ్మెల్యేలు సుగుణమ్మ, రోజా తదితరులు హాజరయ్యారు. పలు జిల్లాల నుంచి సుమారు 2వేల మంది కళాకారులు ఈ నాటకోత్సవంలో ప్రదర్శనలు ఇవ్వనున్నారు.