ఆంధ్రప్రదేశ్‌

ఎపి ఇన్‌చార్జి డిజిపిగా నండూరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఇన్‌చార్జి డిజిపిగా ప్రస్తుత ఆర్టీసీ ఎండీ నండూరి సాంబశివరావు ఈనెల 23న బాధ్యతలు చేపడతారని సమాచారం. డిజిపి జెవి రాముడు పదవీ విరమణ చేస్తున్నందున ఇన్‌చార్జి డిజిపిని నియమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. ఈనెల 23న ఇక్కడ రాముడికి వీడ్కోలు ఇచ్చిన వెంటనే సాంబశివరావు బాధ్యతలు చేపడతారు.