జాతీయ వార్తలు
మృతుల్లో ముగ్గురు భారతీయులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 22 April 2019
న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: శ్రీలంకలో ఆదివారం జరిగిన భారీ పేలుళ్లు, ఆత్మాహుతి దాడుల్లో మరణించిన వారిలో ముగ్గురు భారతీయులు ఉన్నారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. మృతులను లక్ష్మీనారాయణ, చంద్రశేఖర్, రమేష్లుగా గుర్తించినట్లు తెలిపారు. ఈ మేరకు శ్రీ లంక జాతీయ ఆసుపత్రి నుంచి ధ్రువీకరణ వచ్చిందని అన్నారు. ఇందుకు సంబంధించిన ఇతర వివరాల కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు.
చిత్రం... శ్రీలంక ఉగ్ర దాడిలో తునాతునకలైన ఓ స్టార్ హోటల్ ముందు భాగం