జాతీయ వార్తలు

మసాజ్ యోచనకు రైల్వే స్వస్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 15: ప్రయాణికులకు మసాజ్ సౌకర్యాన్ని కల్పించాలన్న ఆలోచనను రైల్వే శాఖ విరమించుకుంది. దీనిపై బీజేపీ ఎంపీ ఒకరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ యోచనను స్వస్తిపలుకుతున్నట్టు ప్రకటించింది. తోటి మహిళా ప్రయాణికుల ముందు మసాజ్ సౌకర్యం కల్పించడం అన్నది భారతీయ సంస్కృతికి విరుద్ధమని బీజేపీ ఇండోర్ ఎంపీ శంకర్ లాల్‌వాణి అభ్యంతరం వ్యక్తం చేశారు. మొత్తం 39 రైలు ప్రయాణికులకు మెడ, తల, పాదాలకు మసాజ్ సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వం భావించింది.