జాతీయ వార్తలు

వాగులో పడిన బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమృత్‌సర్, సెప్టెంబర్ 20: అమృత్‌సర్‌లో పాఠశాల బస్సు వాగులో పడిన దుర్ఘటనలో ఆరుగురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. భారత్-పాక్ సరిహద్దుల్లోని అట్టారీ వద్ద బార్డర్ అవుట్‌పోస్ట్ సమీపంలో ఉన్న ఒక వాగులో మంగళవారం ఉదయం స్కూలు బస్సు అదుపుతప్పి పడిపోయింది. 37మంది విద్యార్థులతో వెళ్తున్న ఈ బస్సు వాగుపై ఉన్న సన్నటి వంతెన దాటుతుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 17మంది విద్యార్థులు గాయపడ్డారని, వారిని ఆసుపత్రుల్లో చేర్పించామని స్థానిక పోలీసు అధికారి తెలిపారు.