జాతీయ వార్తలు
కాకినాడ భారతమ్మ బృందానికి రైజింగ్ టూ డిగ్నిటీ అవార్డు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 21 November 2019
న్యూఢిల్లీ, నవంబర్ 21: కుష్ఠు బాధితులకు ఉపాధి కల్పన కోసం ఏర్పాటు చేసిన ససకావా, ఇండియన్ లెప్రసీ ఫౌండేషన్ (ఐఎల్ఎఫ్) ఆధ్వర్యంలో రైజింగ్ టూ డిగ్నిటీ అవార్డు దక్కింది. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ లెప్రసీ కాలనీకి చెందిన భారతమ్మ బృందం అవార్డును అందుకుంది. ముఖ్యఅతిథిగా హాజరైన మహాత్మాగాంధీ మనుమడు రాజ్మోహన్ గాంధీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. అవార్డుతో పాటు లక్ష రూపాయల నగదు బహవమతిని భారతమ్మ బందానికి ప్రదానం చేశారు.