జాతీయ వార్తలు

రంగంలోకి మైక్రో ఏటిఎంలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్ద నోట్ల రద్దు తరువాత దేశవ్యాప్తంగా జనం ఇబ్బందులు ఒకరకం కాదు. దేశం మొత్తంమీద లక్షలాది ఏటిఎంలున్నా, కోట్లాది రూపాయల కొత్త నోట్లు అందించడం గగనమైంది. బ్యాంకుల్లో డబ్బు సరిపోకపోవడంతో, ఎక్కడికక్కడ ఏటిఎంలు మూతపడుతున్నాయ. దీంతో ఢిల్లీలో జనం అవసరాలు తీర్చేందుకు మైక్రో ఏటిఎంలు ప్రవేశపెట్టారు. న్యూఢిల్లీ నార్త్ బ్లాక్‌లో మైక్రో ఏటిఎంల ద్వారా నగదు అందచేస్తున్న బ్యాంకు సిబ్బంది.