జాతీయ వార్తలు

జాతీయ గీతం తప్పనిసరి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు జాతీయ గీతం ప్రదర్శించాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయితే విషయంలో దివ్వాంగులకు కోర్టు మినహాయింపుఇచ్చింది. జాతీయ గీతం ప్రదర్శించేటప్పుడు దివ్యాంగులు లేచి నిలబడాల్సిన అవసరం లేదని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అమిత్వారాయ్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం దివ్యాంగులు సంజ్ఞల ద్వారా తెలియజేయాల్సి ఉంటుందని బెంచ్ పేర్కొంది. థియేటర్‌లలో జనగణమన గీతం ప్రదర్శనకు సంబంధించి కేంద్రం పదిరోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తుందని అటార్నీ జనరల్ ముకుల్ రొహ్‌త్గి కోర్టుకు తెలిపారు.