జాతీయ వార్తలు

అమరులకు నివాళులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడి జరిగి 15 సంవత్సరాలు పూర్తయన సందర్భంగా మంగళవారం పార్లమెంటు ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆ ఘటనలో అమరులకు నివాళులర్పిస్తున్న లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బిజెపి సీనియర్ నేత ఎల్‌కె అద్వానీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తదితరులు