జాతీయ వార్తలు

ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యలో ఎటిఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 20: ఎటిఎంను కలిగివున్న తొలి భారత యుద్ధనౌకగా అతిపెద్ద విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య చరిత్ర సృష్టించనుంది. దీనిలో ఏర్పాటు చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) ఎటిఎంను శాటిలైట్ లింక్ ద్వారా నడపనున్నారు. ఈ ఎటిఎం సేవలు శనివారం సాయంత్రం నుంచి ప్రారంభమవుతాయి. ఒకేసారి దాదాపు 1,500 మంది నావికులను తీసుకెళ్లే ఈ యుద్ధనౌక ఈసారి 2 వేల మంది సిబ్బందితో బయలుదేరేందుకు సిద్ధమైంది. దీంతో అందులోని సిబ్బంది సౌకర్యార్థం ఈ ఎటిఎంను ఏర్పాటు చేశారు.