జాతీయ వార్తలు

రాజ్‌ఘాట్‌లో రాష్టప్రతి ప్రణబ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా సోమవారం ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో నిర్వహించిన శ్రద్ధాంజలి కార్యక్రమానికి వస్తున్న రాష్టప్రతి ప్రణబ్, ఉపరాష్టప్రతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తదితరులు. ఈ సందర్భంగా రాజ్‌ఘాట్ సుందరీకరణ పనులను ప్రారంభించారు