జాతీయ వార్తలు

అది మానవ తప్పిదమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 6: తీర ప్రాంతంలో ఇటీవల రెండు నౌకలు ఢీకొన్న ఘటనపై తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. చెన్నై తీరంలో రెండు నౌకలు ఢీకొన్ని భారీగా ఆయుల్ సముద్రం పాలైంది. ఈ ఘటనపై తమిళనాడు మత్స్యశాఖ మంత్రి డి జయకుమార్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ మానవ తప్పిదంవల్లే ప్రమాదం చోటుచేసుకుందని వివరించారు. శకలాలు తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. గత నెల 28న తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో రెండు నౌకలు ఢీకొన్నాయి. రెండూ కార్గో నౌకలేనని ఆయన తెలిపారు.