జాతీయ వార్తలు
గుజరాత్ గాడిదలకు ప్రచారం చేయొద్దు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 21 February 2017
రాయ్బరేలీ, ఫిబ్రవరి 20: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ గుజరాత్కు చెందిన ప్రకటనలపై మెగాస్టార్ అమితాబ్కు ఉచిత సలహా ఇచ్చారు. రాయబరేలీలో సోమవారం మాట్లాడిన ఆయన గుజరాత్ గాడిదలకు ప్రచారం చేయవద్దని హితవు పలికారు. ‘ఒక గాడిదకు సంబంధించిన ప్రకటన వస్తున్నది. నేను ఈ శతాబ్దపు మహానాయకుడికి ఒక విజ్ఞప్తి చేయదలచుకున్నా. మీరు గుజరాత్ గాడిదలకు ప్రచారం చేయవద్దు’ అని ఆయన అన్నారు. ఇక గాడిదలు కూడా ప్రచారాన్ని పొందితే ఇక ఈ సమాజం ఏం కావాలి అంటూ ఆయన ప్రశ్నించారు.