జాతీయ వార్తలు

ఏడుగురు మిలిటెంట్లు హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జూన్ 8: జమ్మూకాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వద్ద ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లా నౌగావ్ సెక్టార్‌లో ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మిలిటెంట్లు హతమయ్యారు. ఓ సైనికుడు మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. చొరబాట్లను తిప్పికొట్టే సందర్భంలో భారీగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. సైనిక అధికారుల కథ నం ప్రకారం గత 48 గంటల్లో ఎల్‌ఓసి వద్ద నాలుగు చొరబాటు యత్నాలను భగ్నం చేశా రు. ఏడుగురు మిలిటెంట్లు ఎన్‌కౌంటర్ కాగా, ఒక జవాను మృతి చెందాడు. పాక్‌వైపునుంచి చొరబాట్లకు మిలిటెంట్లు ప్రయత్నించారని నార్తరన్ కమాండెంట్ వెల్లడించింది.‘48 గం టల్లో మిలిటెంట్లు గురేజ్, మంఛిల్, నౌగా మ్, ఉరి సెక్టార్లలో చొరబాట్లకు ప్రయత్నించారు.