జాతీయ వార్తలు

ఒవైసీ నేరానికి పాల్పడినట్లు ఆధారాల్లేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 7: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి వ్యతిరేకంగా తమకు అందిన ఫిర్యాదుపై తీసుకున్న చర్యల నివేదికను ఢిల్లీ పోలీసులు శనివారం కోర్టుకు సమర్పించారు. ఒవైసీ దేశద్రోహ వ్యాఖ్యలు చేసినట్లు వెల్లడించే ఆ వ్యాఖ్యల రికార్డు ప్రతిని ఫిర్యాదుదారు తమకు అందజేయలేదని కారవాల్ నగర్ పోలీసు స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ మనోజ్ కుమార్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ మునీశ్ మర్కన్‌కు సమర్పించిన ఈ నివేదికలో తెలిపారు. కాగా మేజిస్ట్రేట్ ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 4వ తేదీకి వాయిదా వేశారు.