జాతీయ వార్తలు

బెంగాల్ నుంచి రాజ్యసభకు ఆరుగురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జూలై 31: పశ్చిమ బెంగాల్ నుంచి అయిదుగురు తృణమూల్ అభ్యర్థులు, ఒక కాంగ్రెస్ అభ్యర్థి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సిపిఎం అభ్యర్థి బికాస్ రంజన్ భట్టాచార్య నామినేషన్ సాంకేతిక కారణాలతో చివరి నిమిషంలో రద్దుకావటంతో మిగిలిన ఆరుగురు అభ్యర్థులూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టిఎంసి నేతలు మానస్ బునియా, డెరెక్ ఓబ్రియెన్, సుఖేందు శేఖర్ రాయ్, డోలాసేన్, శాంతా చెత్రిలతోపాటు కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ భట్టాచార్య పెద్దల సభకు ఎన్నికయ్యారు.