జాతీయ వార్తలు

బిజెపిలో చేరిన తృణమూల్ ఎమ్మెల్యేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అగర్తలా, ఆగస్టు 7: త్రిపురలో పార్టీనుంచి బహిష్కరణకు గురైన ఆరుగురు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం బిజెపిలో చేరారు. జూలై 17న ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు ఎన్డీయే రాష్టప్రతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు పార్టీ ఆదేశాన్ని ధిక్కరించి ఓటేసిన విషయం తెలిసిందే. ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను ఆగస్టు అయిదున ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు. తృణమూల్ కాంగ్రెస్ సెక్రటరీ జనరల్ పార్థ చటర్జీ ఈ విషయంపై స్పందించారు. ఆ ఆరుగురు ఎమ్మెల్యేలతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.