జాతీయ వార్తలు

ఫిరాయింపుల కేసుపై అక్టోబర్‌లో విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ విచారణను అక్టోబర్ నుంచి రాజ్యాంగ ధర్మాసనం చేపట్టనుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎమ్మెల్యే సంపత్ కుమార్ శుక్రవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందు ఈ విషయాన్ని ప్రస్తావించారు. దీంతో ధర్మాసనం ఈ పిటిషన్‌ను అక్టోబర్ నుంచి విచారణకు చేపడుతుందని వెల్లడించింది. గతంలో ఈ పిటిషన్‌ను విచారించిన ద్విసభ్య ధర్మాసనం, రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.