జాతీయ వార్తలు

వివేకానంద, నేతాజీ జయంతులను జాతీయ సెలవుదినాలుగా ప్రకటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కత, జనవరి 20: స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్‌చంద్ర బోస్ జన్మదినాలను జాతీయ సెలవుదినాలుగా ప్రకటించాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తాను ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసినట్టు ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వివేకానంద, నేతాజీలు ఈ దేశానికే కాదు యావత్ ప్రపంచానికే స్ఫూర్తిదాతలుగా నిలిచారన్నారు. ఏటా వివేకానంద జయంతి సందర్భంగా జనవరి 12న, 23న సెలవు దినాలుగా పాటించాలని కోరారు.