జాతీయ వార్తలు

ఇందర్ మల్హోత్రా అంత్యక్రియలు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 12: ప్రముఖ పాత్రికేయుడు ఇందర్ మల్హోత్రా అంత్యక్రియలు ఆదివారం ఢిల్లీలోని లోధీ లోడ్ శ్మశాన వాటికలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆయన కుటుంబ సభ్యులతోపాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఇతర ప్రముఖులు, సహచర జర్నలిస్టులు భారీగా తరలివచ్చారు. ఇందర్ మల్హోత్రా కుమారుడు అనిల్ రెవ్రీ ఉదయం 11 గంటల సమయంలో ఆయన చితికి నిప్పంటించి అంత్యక్రియలు పూర్తిచేశారు. గుండెపోటుతో శనివారం ఢిల్లీలోని ఆసుపత్రిలో మరణించిన మల్హోత్రాకు రాష్టప్రతి, ఉపరాష్టప్రతి, ప్రముఖ జర్నలిస్టులు ఘన నివాళులు అర్పిస్తూ సందేశాలను పంపించారు.